అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో భారతదేశంలోనూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని నెలల క్రితం 80,000 రూపాయలు ఉన్న తులం బంగారం ధర ప్రస్తుతం లక్ష రూపాయలను దాటింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికాలో బంగారం ధర అవున్సుకు 6600 డాలర్లు దాటితే, భారతీయ మార్కెట్పై గణనీయమైన ప్రభావం పడుతుంది. దీంతో తులం బంగారం ధర రెండు లక్షల రూపాయలను దాటే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. 1980లో బుల్ మార్కెట్ సమయంలో బంగారం ధర గరిష్టంగా 850 డాలర్లు పలికింది. అప్పటి నుంచి కాలానుగుణంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో అవున్స్ బంగారం ధర 3600 డాలర్లుగా ఉండగా, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర 1,12,000 రూపాయలుగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం :