లద్దాఖ్లో జరిగిన ఆందోళనలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. లేహ్ జిల్లాలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు మరణించారు. 80 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ ఈ నిరసనలు జరిగాయి. అదనపు బలగాలను అక్కడ మోహరించారు. ప్రభుత్వం పరిస్థితిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారారా
తెలంగాణలోని ఆ 12 జిల్లాల్లో భారీ వర్షాలు
50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తాం
ఫార్మా పరిశ్రమల వ్యర్థాలతో క్షీణిస్తున్న మత్స్యసంపద
CM Chandrababu: తిరుమలలో వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు