ఖమ్మం జిల్లాలో కొత్త తరహా బంగారు మోసం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నడుస్తున్న ఓ మహిళను టార్గెట్ చేసి, కేటుగాళ్లు పక్కా ప్రణాళికతో ఆమెను మోసగించారు. సెప్టెంబర్ 20న బోసుబొమ్మ సెంటర్ నివాసి అయిన 55 ఏళ్ల మహిళ గాంధీ చౌక్ వద్దకు రాగానే, ఆమెను అనుసరిస్తున్న మరో మహిళ ఆమె ముందుకు ఓ పొట్లాన్ని విసిరింది. ఆ పొట్లంలో బంగారం బిస్కెట్ ఉందని చెప్పి, దాన్ని పంచుకుందామని నమ్మబలికింది.ఇంతలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి, ఆ బంగారం బిస్కెట్ విలువ పది లక్షలకు పైనే ఉంటుందని చెప్పాడు. దీనితో మోసగాళ్లు ఆ మహిళను బంగారం బిస్కెట్ మొత్తం తీసుకోమని, బదులుగా ఐదు లక్షలు ఇవ్వాలని కోరారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో