బీహార్ లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విస్తృత ప్రచారం నిర్వహించారు. మోతిహోరి, పాట్నాలో పర్యటించిన ఆమె, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సీఎం రోజ్ గార్ యోజనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకం ఎన్నికల లబ్ధి కోసమే ప్రవేశపెట్టబడిందని ప్రియాంక ఆరోపించారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో