తెలంగాణ రాష్ట్రంలో రూ.170 కోట్ల భారీ క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. కూలీలు, రైతుల పేర్లను దుర్వినియోగం చేస్తూ ఒక ముఠా ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలను జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు విస్తృత విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో