నవరాత్రి స్పెషల్ : ఏ తేదీన జన్మించిన వారు దుర్గామాతకు ఏ నైవేద్యం సమర్పించాలంటే?

నవరాత్రి స్పెషల్ : ఏ తేదీన జన్మించిన వారు దుర్గామాతకు ఏ నైవేద్యం సమర్పించాలంటే?


రెండో తేదీన జన్మించిన వారు చాలా స్మార్ట్‌గా ఆలోచిస్తుంటారు. రెండవ సంఖ్య గల వ్యక్తులు చంద్రునిచే పాలించబడతారు. వీరు ఎప్పుడూ చాలా సున్నితంగా ఉండటమే కాకుండా, మంచి ఆలోచనా శక్తి కలిగిన వారు. అయితే ఈ తేదీలో జన్మించిన వారు దుర్గామాత ఆశీర్వాదం పొందాలి అటే, సేమియా పాయసం, లేదా బియ్యం, పాలతో చేసిన ఆహారపదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *