తిరుమల పరకామణిలో 2023 ఏప్రిల్ 29న జరిగిన దొంగతనంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవికుమార్ అనే వ్యక్తి 900 అమెరికన్ డాలర్లను దొంగిలించాడు. అయితే, గత ప్రభుత్వం ఈ కేసును లోకదాలత్లో రాజీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ స్పందన వ్యక్తం చేస్తూ, సెట్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు కూడా పరకామణి వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో, ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటపడే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్ లో నదులను తలపిస్తున్న పలు ప్రాంతాలు
పప్పు గుత్తిగా జేసీబీ.. వామ్మో.. ఇలా కూడా వండుతారా
ఫోన్ పోగొట్టుకోవడంతో మొదలైన ప్రేమ కథ.. 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట
కొండ చిలువ దాడి చేస్తే ఏ రేంజ్లో ఉంటుందంటే
ఇజ్రాయెల్ చేతిలో ఐరన్ బీమ్.. ఆ దేశాలకు ఇక దబిడి దిబిడే