2025 నుంచి ప్రకృతి విలయతాండవం ఆడటం చూస్తున్నాము. ఇక 2026 మొదటి నుంచే భూకంపాలు, వరదలు, ప్రమాదాలు లాంటివి చూస్తున్నాము. ఇక సమయంలో బాబా వంగా చెప్పిన జోస్యం గుర్తువస్తుంది.
ఇప్పుడు ఒక వైపు ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం గురించి బాబా వంగా ముందుగానే అంచనాలు వేసి చెప్పారు. అలాగే, కరోనా గురించి కూడా ఆమె ఎలా చెప్పిందో అలాగే జరిగింది.
ఈ ఏడాది నవంబర్ ఒక అంతరిక్ష నౌక భూమి మీదకు వస్తుందని చెప్పింది. ఇక ఇదే సమయంలో ఏలియన్ల గురించి బిగ్ బాంబ్ పేల్చింది. 2026లో ఏలియన్లు భూమి మీదకు వస్తారని మానవులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయని ఆమె అంచనా వేశారు.
బాబా వంగా చెప్పిన దాని ప్రకారం, ఈ ఏడాదిలో ఏలియన్లు భూమి మీదకు మనుషులకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్ అవుతుంది. ఇప్పటి వరకు చాలానే అన్ని నిజమయ్యాయి. ఇది కూడా నిజమవుతుందనే జనాలు భయపడుతున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




