తెలుగు ప్రజలు ఉగాది పండుగ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, హిందువులు జరుపుకునే పండుగలలో ఇది కూడా ముఖ్యమైనది.
కొత్త ఏడాదిని తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వాగతించ డానికి రెడీగా ఉన్నారు. 2026 ఏడాదిలో ఉగాది పండుగను ఈ నెల 19 న జరుపుకోనున్నారు. అయితే, ఈ ఏడాది “శ్రీ పరాభవ నామ సంవత్సరం” గా మొదలు కానుంది.
ప్రతి ఏడాది లాగే ఈ ఉగాది కొందరికి శుభ ఫలితాలను, మరి కొందరికి అశుభ ఫలితాలను ఇవ్వనుంది. ఇక ఏడాది ప్రారంభంతోనే 12 రాశుల్లో ఒక రాశి వారికి భయంకరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి, ఆ రాశి ఏంటో ఇక్కడ చూద్దాం..
వృషభ రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే చాలానే కోల్పోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే అవమానాలు తప్పవు అలాగే డబ్బు కూడా పోతుంది. ఇంకా మీరు వ్యాపారాల్లో పెట్టిన డబ్బులు మొత్తం నష్టాలు వస్తాయి. ఆటంకాలు తప్పవని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. అనవసరమైన విషయాల్లో అస్సలు వెళ్ళకండి. వాటి వలన మీరే అవమానపడాల్సి ఉంటుంది. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




